కరెంట్ ఛార్జీలపై ఈ నెల 27న వైసీపీ పోరుబాట పడుతోంది. పోరుబాట పోస్టర్ వైసీపీ నేతలు తాజాగా ఆవిష్కరించారు. ప్రజల నడ్డి విరిచెందుకే కరెంట్ చార్జీలు పెంచారని వైసీపీ నేతలు. …
All rights reserved. Designed and Developed by BlueSketch
కరెంట్ ఛార్జీలపై ఈ నెల 27న వైసీపీ పోరుబాట పడుతోంది. పోరుబాట పోస్టర్ వైసీపీ నేతలు తాజాగా ఆవిష్కరించారు. ప్రజల నడ్డి విరిచెందుకే కరెంట్ చార్జీలు పెంచారని వైసీపీ నేతలు. …
AP Assembly : ఏపీ అసెంబ్లీలో సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. గంజాయి, భూ ఆక్రమణలు, ఫ్యాక్షన్, రౌడీయిజం, శాంతిభద్రతల గురించి మాట్లాడారు. ఈ సందర్భంగా మాస్ వార్నింగ్ …
ఈవార్తలు, అమరావతి : ప్రతిపక్ష నాయకుడిగా తాను ప్రశ్నిస్తానన్న సీఎం చంద్రబాబుకు లేదని, వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడం లేదని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి భయంతో ఉన్నారు. …
Jagan Tirumala Tour : ఏపీలో రాజకీయం కాక మీద ఉంది. అందుకు కారణమైంది జగన్ తిరుమల టూర్. జగన్ 28న శ్రీనివారిని దర్శించుకోనున్నారు. జగన్ డిక్లరేషన్ ఇవ్వాలనే డిమాండ్ …
వీరి పైనే ఎక్కువ ఆరోపణలు.. తెలుగుదేశం పార్టీ ఆఫీసుపై దాడి కేసులో ప్రధానంగా కొందరి పేర్లు వినిపిస్తున్నాయి. తలశిల రఘురాం, దేవినేని అవినాష్, నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డి సహా.. …
ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామం. వైఎస్ జగన్రెడ్డితో తీవ్రంగా విభేదిస్తున్న మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన తల్లి వైఎస్ విజయలక్ష్మిని కలిశారు. సోమవారం …
మంగళగిరి, ఈవార్తలు : అధికారంలోకి వచ్చాక, వినుత నిర్ణయాలతో దూసుకుపోతున్న సీఎం చంద్రబాబు నాయుడు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. పార్టీ శ్రేణులకు దగ్గరగా ఉండేందుకు ఓ వినూత్న నిర్ణయానికి …
IPS బదిలీలు | ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరోసారి భారీగా ఐపీఎస్ల బదిలీలు చేపట్టింది. ఈసారి ఏకంగా 37 మంది అధికారులను బదిలీ చేసింది. ఈ మేరకు శనివారం ప్రభుత్వం జారీ …
అమరావతి, ఈవార్తలు : ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అధ్యక్షతన సచివాలయంలో మంగళవారం 227వ స్టేట్ లెవల్ బ్యాంకర్స్ కమిటీ SLBC సమావేశం జరిగింది. ఈ రోజు 2024-25 ఆర్థిక సంవత్సరానికి …
లక్ష్మీ నరసింహస్వామి గుడిని కుటుంబ సమేతంగా రాష్ట్ర డీజీపీ ద్వారక తిరుమలరావు దర్శించుకున్నారు. గుంటూరు లోనే పుట్టి చదువుకుని డీజీపీ స్థాయిలో ఇక్కడికి రావడం సంతోషంగా ఉందన్నారు. పోలీసులు అందరూ …