తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లిలోని రేషన్ దుకాణం-5లో బియ్యం నిల్వల్లో తేడా రావడంతో శుక్రవారం రెవెన్యూ అధికారులు రేషన్ దుకాణంలో తనిఖీలు చేసి, సీజ్ చేశారు. …
All rights reserved. Designed and Developed by BlueSketch
తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా తల్లాడ మండలం మిట్టపల్లిలోని రేషన్ దుకాణం-5లో బియ్యం నిల్వల్లో తేడా రావడంతో శుక్రవారం రెవెన్యూ అధికారులు రేషన్ దుకాణంలో తనిఖీలు చేసి, సీజ్ చేశారు. …
సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం శబాష్గూడెంలో 8వ తరగతి విద్యార్థి మనోజ్ ఆత్మహత్య ఘటన కలకలం రేపుతోంది. చేర్యాలలో వికాస్ హై స్కూల్లో మనోజ్ 8వ తరగతి చదువుతున్నాడు. ఇటీవల …
తెలుగు ప్రజలకు ప్రధాని మోదీ వినాయక నవరాత్రి ఉత్సవాల సందర్భంగా కానుక అందించారు. ఈ నెల 16న ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల్లో 2 కొత్త వందే భారత్ రైళ్లను …
ఆంక్షలు లేకుండా అందరికీ రుణమాఫీ వర్తింప చేయాలని కొత్తగూడెం మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు అన్నారు. కొత్తగూడెం పట్టణంలో గురువారం నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా …
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన ‘ఓజీ’ సినిమాలో నటించడం తన అదృష్టమని హీరోయిన్ ప్రియాంక మోహన్ అన్నారు. ఈ అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాతలకు ధన్యవాదాలు తెలిపారు. ‘సరిపోదా శనివారం’ …
జమ్మలమడుగు నగరంలోని పలు ప్రాంతాలు సోమవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ సందర్భంగా స్థానిక ఏపీఎస్ ఆర్టీసీ బస్సుల డిపో, బస్టాండ్, కార్మికుల గ్యారేజ్ …
సంగారెడ్డి నియోజకవర్గ :- వ్యవసాయ అధికారులు అందుబాటులో ఉండకపోవడంతో రైతులు వ్యవసాయ కార్యాలయం చుట్టూ గత వారం రోజులుగా చెప్పులు అరిగేలా తిరుగుతున్నారని రైతులకు అందుబాటులో లేటటువంటి వ్యవసాయ అధికారులపై. …
కడప జిల్లా వ్యాప్తంగా గురువారం రోజు 2051 స్కూళ్లలో ఎస్ ఎం సి ఎన్నికలు జరగాల్సి ఉండగా 1999 స్కూళ్లలో మాత్రమే ఎన్నికలు నిర్వహించారు.1602 ప్రాథమిక, 115 ప్రాథమికోన్నత, 182 …
ఆందోల్ నియోజకవర్గం :- రాయి కోడ్ మండలం పరిధిలోని వివిధ గ్రామాల పంచాయతీరాజ్ కమిషనర్ పీ ఆర్ డిప్యూటీ కమిషనర్ బుధవారం పాలు గ్రామాలు పర్యటించి పల్లె ప్రకృతి వనాలు. …
ప్రపంచంలో అరుదైన పక్షిగా గుర్తింపు పొందిన కలివికోడి ఆచూకీ కోసం సర్వే పునఃప్రా రంభమైంది. రెండు దశాబ్దాలకు పైగా కనిపించని ఈ ప్రాణి సిద్దవటం సమీపంలోని లంకమల అభయారణ్యంలో ఉందా …