19
కరెంట్ ఛార్జీలపై ఈ నెల 27న వైసీపీ పోరుబాట పడుతోంది. పోరుబాట పోస్టర్ వైసీపీ నేతలు తాజాగా ఆవిష్కరించారు. ప్రజల నడ్డి విరిచెందుకే కరెంట్ చార్జీలు పెంచారని వైసీపీ నేతలు. కరెంట్ ఛార్జీలను తగ్గించే వరకు పోరాటం, చంద్రబాబు బాదుడు బాబుగా మారారని. ఈ నెల 27న రాష్ట్రవ్యాప్తంగా నిరసన ర్యాలీలు చేపట్టనున్నట్టు స్పష్టం చేశారు. చంద్రబాబు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ.. ప్రజలతో పోరాటాలు చెప్పారు.