మునిపల్లి మండలం కాంకోల్ టోల్ ప్లాజా వద్ద 34.94లక్షల విలువైన నిషేధిత గుట్కా పాన్ మసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రూపేష్ తెలిపారు. మునిపల్లి పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన …
All rights reserved. Designed and Developed by BlueSketch
మునిపల్లి మండలం కాంకోల్ టోల్ ప్లాజా వద్ద 34.94లక్షల విలువైన నిషేధిత గుట్కా పాన్ మసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రూపేష్ తెలిపారు. మునిపల్లి పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన …
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి అన్నారు. పులివెందులలోని మెడికల్ కళాశాలను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. …
అన్నదాత సుఖీభవ పథకాన్ని రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏపీసిసి మీడియా చైర్ మెన్ తులసి రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ కూటమి …
బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది.. తాజాగా మరో ఎమ్మెల్యే గులాబీ పార్టీకి గుడ్బై చెప్పారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కారు దిగి చెయ్యి అందుకున్నారు. …
హైదరాబాద్ లో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఉబర్ ఆటో డ్రైవర్ల బ్యాచ్ ఓ మహిళను బంధించి కారులో తిప్పుతూ ఆమెపై అత్యాచారం చేశారు. అల్వాల్ పరిధిలో ఈ ఘటన జరిగింది. …
శ్రీ రామకృష్ణ విద్యాలయంలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. అభయా ఫౌండేషన్ హైదరాబాద్, రీగల్ రెక్నా పర్డ్ అనే కార్పొరేట్ సంస్థ సౌజన్యం తో ఖమ్మం లోని వివేకానంద …
అలంపూర్ నియోజకవర్గం లోని ఇటిక్యాల మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన భగవాన్ కి సిఎంఆర్ఎఫ్ ద్వారా 16500/- /- రూపాయల చెక్కును ఎమ్మెల్యే గారు స్వయంగా ఇంటికి వెళ్లి అందించారు. …
ములుగు జిల్లా వాజేడు మండలం చీకుపల్లి గ్రామ శివారు అడివిలో బోగత జలపాతం పొంగిపొర్లాడుతుంది. తెలంగాణ – ఛత్తీస్గఢ్లోని అడవి ప్రాంతంలో కురిసిన భారీ వర్షాలకు పెనుగోలు అడవి ప్రాంతంలోని …
ఖమ్మం నగరంలో 28వ డివిజన్ ప్రకాష్ నగర్ వద్ద ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ జయంతి పురస్కరించుకుని అలాగే ఎమ్మార్పీఎస్ 30 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సీనియర్ …
అమరావతి నిర్మాణానికి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తన జీతాన్ని విరాళంగా అందించారు. ఎంపీగా ఇటీవల తొలి జీతం రూ.1.57 లక్షలు అందుకున్న ఆయన.. ఆ చెక్కును ఢిల్లీ పర్యటనలో …