17
మునిపల్లి మండలం కాంకోల్ టోల్ ప్లాజా వద్ద 34.94లక్షల విలువైన నిషేధిత గుట్కా పాన్ మసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రూపేష్ తెలిపారు. మునిపల్లి పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన విలేకరుల సమావేశం లో ఆయన మాట్లాడారు. టోల్ గేట్ వద్ద పోలీసులు తనిఖీలు చేసుండగా.. డీసిఎం లో తరలిస్తున్న గుట్కా పట్టుబడినట్లు చెప్పారు.