Wednesday, December 10, 2025
Home » అమరావతి నిర్మాణానికి టీడీపీ ఎంపీ విరాళం

అమరావతి నిర్మాణానికి టీడీపీ ఎంపీ విరాళం

0 comment

అమరావతి నిర్మాణానికి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తన జీతాన్ని విరాళంగా అందించారు. ఎంపీగా ఇటీవల తొలి జీతం రూ.1.57 లక్షలు అందుకున్న ఆయన.. ఆ చెక్కును ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబుకు అప్పగించారు. ఈ సందర్భంగా అప్పలనాయుడుని సీఎం అభినందించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch