16
ఏపీ హైకోర్టుకు కొత్త న్యాయమూర్తులు బదిలీపై ముగ్గురు రానున్నారు. ప్రస్తుతం హైకోర్టులో పనిచేస్తున్న ఈ ముగ్గురు న్యాయమూర్తులను ఏపీ హైకోర్టుకు బదిలీ చేసేందుకు సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. దీనికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేశారు.