పీలేరు మండలంలోని 9842 మంది పెన్షన్ దారులకు ఒకటవ తేదీ నుంచి రెండవ తేదీ లోపల నూరు శాతం పింఛనుదారులకు నగదు మొత్తం అందించబడుననీ .. ఇందుకోసం ఇప్పటికే ప్రభుత్వ …
All rights reserved. Designed and Developed by BlueSketch
పీలేరు మండలంలోని 9842 మంది పెన్షన్ దారులకు ఒకటవ తేదీ నుంచి రెండవ తేదీ లోపల నూరు శాతం పింఛనుదారులకు నగదు మొత్తం అందించబడుననీ .. ఇందుకోసం ఇప్పటికే ప్రభుత్వ …
కొండాపురం మండలంలో ఓ వర్గానికి చెందిన నేతల మధ్య వర్గ విభేదాలు ఏర్పడ్డాయి. టీ కోడూరులో అక్రమ గ్రావెల్ తవ్వకాల విషయంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి ఒకరిపై ఒకరు …
చింతకొమ్మదిన్నె మండలం బోడేద్దులపల్లికి చెందిన ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి తెలిపిన వివరాల ప్రకారం.. 11 సంవత్సరాల క్రితం భానుకు వివాహం చేశామని, అప్పటినుంచి …
బోడుప్పల్ నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో మేయర్ తోటకూర అజయ్ యాదవ్ అధ్యక్షతన నిర్వహించిన కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్ భూక్య సుమన్ పాల్గొన్నారు. అనంతరం 21 డివిజన్ అభివృద్ధి, పలు …
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కడపకు చెందిన సాక్షి కొమ్మా శివచంద్రారెడ్డికి భద్రతను పునరుద్ధరించాలని వైఎస్సార్ జిల్లా ఎస్పీని హైకోర్టు ఆదేశించింది. జిల్లా జడ్జి నేతృత్వంలోని కమిటీ.. …
గోదావరి నది వరదలు మూలంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 12 మండలాలలో 47 ఆవాసాలు ముంపు బారిన పడినట్లు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ తెలిపారు. …
కొండాపురం మండలంలో అనధికారికంగా విద్యుత్ కోతలు నిర్వహిస్తున్నారని ఏఐటీయూసీ మండల ప్రధాన కార్యదర్శి వెంకటరమణ విమర్శించారు. సోమవారం కొండాపురంలోని ఏఐటీయూసీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. గత రెండు …
ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరమైన పరిణామం. వైఎస్ జగన్రెడ్డితో తీవ్రంగా విభేదిస్తున్న మాజీ ఎమ్మెల్యే, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఆయన తల్లి వైఎస్ విజయలక్ష్మిని కలిశారు. సోమవారం …
సురేష్ నాయుడు అనే వ్యక్తి రాయచోటి నుంచి సుండుపల్లెకు ద్విచక్ర వాహనంలో పోతుండగా.. మార్గమధ్యంలో రాచం వాండ్లపల్లి సమీపంలో నక్షత్ర తాబేలు కనపడింది. దానిని పట్టుకుని అటవీ అధికారులకు అప్పగించినట్లు …
గోదావరి వరద కారణంగా ముంపు బారిన పడిన బాధిత కుటుంబాలను అన్ని విధాల ఆదుకుంటామని మంత్రి అచ్చేన్న నాయుడు, రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత, మంత్రి వాసంశెట్టి సుభాష్ …