Friday, October 18, 2024
Home » పీలేరు మండలంలో పెన్షన్ దారులకు ఇంటి వద్దకే పెన్షన్.. ఎంపీడీవో ఉపేందర్ రెడ్డి వెల్లడి

పీలేరు మండలంలో పెన్షన్ దారులకు ఇంటి వద్దకే పెన్షన్.. ఎంపీడీవో ఉపేందర్ రెడ్డి వెల్లడి

0 comment

పీలేరు మండలంలోని 9842 మంది పెన్షన్ దారులకు ఒకటవ తేదీ నుంచి రెండవ తేదీ లోపల నూరు శాతం పింఛనుదారులకు నగదు మొత్తం అందించబడుననీ .. ఇందుకోసం ఇప్పటికే ప్రభుత్వ సిబ్బంది అందరికి 50 నుంచి 70 వరకు పింఛనుదారులను కేటాయించడం జరిగినదనీ ఎంపీడీవో ఉపేందర్ రెడ్డి వెల్లడించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch