వినుకొండలో రెండు రోజుల కిందట హత్యకు గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి …
All rights reserved. Designed and Developed by BlueSketch
వినుకొండలో రెండు రోజుల కిందట హత్యకు గురైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త రషీద్ కుటుంబాన్ని పరామర్శించేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి …
రాష్ట్రంలో మూడు కొత్త విమానాశ్రయాలు ఏర్పాటు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు, రాజమండ్రి ఎంపీ పురందేశ్వరి పేర్కొన్నారు. ఆమె బుధవారం ఈ …
విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ 52 వార్డు లో రోడ్డుమీద అలాగే శాంతినగర్ జంక్షన్ లో యువత బైక్స్ మీద వేగంగా డ్రైవ్ చేయడం.. అలాగే స్థానికులకు భయాందోళన చెందుతున్నారు. స్థానికుల …
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి అన్నారు. పులివెందులలోని మెడికల్ కళాశాలను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. …
ప్రజా సమస్యలను వెంటనే పరిష్కరించాలని అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ ఫార్మన్ అహమ్మద్ ఖాన్ అన్నారు. కలెక్టరేట్ లోని సమావేశ హాల్ లో ఆయన ప్రజా సమస్యల పరిష్కార వేదిక …
గాలివీడు మండలం వెలిగిల్లు ప్రాజెక్టులోకి నీరు చేరడంతో వెలిగిల్లు ప్రాజెక్టు నీటితో జలకలాడుతోంది.గత రెండు రోజులుగా వెలిగిల్లు ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతంలో వర్షం కురుస్తుండడంతో ఆ ప్రాజెక్టులోకి నీరు వచ్చి …
పులివెందుల పట్టణంలోని ఎంపీ ఇంటి వద్ద సోమవారం ఎంపీ అవినాష్ రెడ్డి ప్రజా దర్బార్ కార్యక్రమం నిర్వహించారు. ఉపాధి అవకాశాలు కల్పించాలని, బిల్లులు మంజూరు చేయించాలని ప్రజలు ఎంపీని కోరారు. …
సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వస్తే మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తామని కూటమి నాయకులు గడిచిన ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. మహిళలకు ఆర్టీసీ …
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం సాయంత్రం ఢిల్లీకి వెళ్ళనున్నారు. మంగళవారం ఉదయం ముందుగా ఆయన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో పాల్గొంటారు. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నారు. …
రామచంద్రపురం నియోజకవర్గంలో టీడీపీ కార్యాలయంలో ఇవాళ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 20వ తారీఖున రామచంద్రపురం …