అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఆరు గ్యారెంటీలు పథకాలను ప్రజలకు ఇచ్చిన మాట కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుందని అందులో భాగంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ అత్యంత కీలకమైనది ఇందులో భాగంగా …
All rights reserved. Designed and Developed by BlueSketch
అసెంబ్లీ ఎన్నికలలో భాగంగా ఆరు గ్యారెంటీలు పథకాలను ప్రజలకు ఇచ్చిన మాట కాంగ్రెస్ ప్రభుత్వం నిలబెట్టుకుందని అందులో భాగంగా రైతులకు రెండు లక్షల రుణమాఫీ అత్యంత కీలకమైనది ఇందులో భాగంగా …
జహీరాబాద్ మునిసిపాలిటీ లో శనివారం ఆరు గంటల నుంచి మంగళవారం వరకు భారీ వర్షం కురిసింది. వర్షకాలం ప్రారంభమేనప్పటి నుంచి వర్షలు లేక ఇబ్బంది పడ్డారు రైతులు. ఈ వర్షంతో …
విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గ 52 వార్డు లో రోడ్డుమీద అలాగే శాంతినగర్ జంక్షన్ లో యువత బైక్స్ మీద వేగంగా డ్రైవ్ చేయడం.. అలాగే స్థానికులకు భయాందోళన చెందుతున్నారు. స్థానికుల …
మునిపల్లి మండలం కాంకోల్ టోల్ ప్లాజా వద్ద 34.94లక్షల విలువైన నిషేధిత గుట్కా పాన్ మసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ రూపేష్ తెలిపారు. మునిపల్లి పోలీస్ స్టేషన్ లో నిర్వహించిన …
ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ సాధనకు కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుందని పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామగోపాల్ రెడ్డి అన్నారు. పులివెందులలోని మెడికల్ కళాశాలను సోమవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. …
అన్నదాత సుఖీభవ పథకాన్ని రాష్ట్రంలో వెంటనే అమలు చేయాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని ఏపీసిసి మీడియా చైర్ మెన్ తులసి రెడ్డి డిమాండ్ చేశారు. సోమవారం వేంపల్లిలో ఆయన మాట్లాడుతూ కూటమి …
శ్రీ రామకృష్ణ విద్యాలయంలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. అభయా ఫౌండేషన్ హైదరాబాద్, రీగల్ రెక్నా పర్డ్ అనే కార్పొరేట్ సంస్థ సౌజన్యం తో ఖమ్మం లోని వివేకానంద …
92 వార్డ్ ZPH స్కూల్ చకలిగెడ్డ గోపాలపట్నం వద్ద భారీ వృక్షం విరిగిపోయి రోడ్ కి అడ్డంగా పడిపోయింది. ఈ సందర్భంగా స్థానిక నాయకులు విశాఖ పశ్చిమ శాసనసభ్యులు గణబాబు …
అమరావతి నిర్మాణానికి విజయనగరం ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు తన జీతాన్ని విరాళంగా అందించారు. ఎంపీగా ఇటీవల తొలి జీతం రూ.1.57 లక్షలు అందుకున్న ఆయన.. ఆ చెక్కును ఢిల్లీ పర్యటనలో …
మహిళలపైన దురుసుగా ప్రవర్తిస్తున్నారని.. కడప జిల్లా బద్వేలు లో డా.బిఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నటువంటి మహిళా ప్రిన్స్ పాల్ పై ఆరోపణలు వస్తున్నాయి. స్కూల్ లో సీటు అడగడానికి …