9

ముద్ర,ఆంధ్రప్రదేశ్:- పిఠాపురం వైసీపీ అభ్యర్థి వంగా గీత అస్వస్థతకు సిద్ధమయ్యారు. ఎఫ్.కె.పాలెంలో ప్రచారంలో పాల్గొన్న సమయంలో అశ్వస్థతకు లోనయ్యారు. ప్రచారం మధ్యలోనే ఆపేసి ఆఫీసుకు వెళ్లిపోయిన గీతాకు వైద్యులు చికిత్స అందించారు. మూడు రోజులుగా తీవ్రతో వంగా గీత బాధపడుతున్నట్లు తెలుస్తోంది. డీహైడ్రేషన్, బీపీ, షుగర్ లెవెల్స్ పెరిగాయని వైద్యులు పేర్కొన్నారు. 48 గంటల విశ్రాంతి అవసరమని గీతకు వైద్యుల సూచన చేశారు.