15
ప్రజాపాలన దినోత్సవం: సెప్టెంబర్ 17 హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్లో విలీనమైన రోజును తెలంగాణ ప్రజా పాలనలో జరుపుకుంటూ తెలంగాణ అమరవీరులకు సిఎం రేవంత్ రెడ్డి నివాళులు అర్పించారు. గన్పార్క్లో తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించిన రేవంత్ పబ్లిక్ గార్డెన్స్లో జాతీయ జెండా ఎగరేశారు.