రేపు నాంపల్లి కోర్టుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హాజరు కానున్నారు. మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన కేసులో ఆయన హాజరు కానున్నారు. ఆయన స్టేట్మెంట్ను ఈ …
All rights reserved. Designed and Developed by BlueSketch
రేపు నాంపల్లి కోర్టుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ హాజరు కానున్నారు. మంత్రి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసిన కేసులో ఆయన హాజరు కానున్నారు. ఆయన స్టేట్మెంట్ను ఈ …
టీడీపీకి ఊహించని దెబ్బ తగిలింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి మురళీకృష్ణంరాజు పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ …
పులివెందుల పట్టణంలో బాలుడి కిడ్నాప్ యత్నం కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం పట్టణంలోని పుల్లారెడ్డి హాస్పిటల్ సమీపంలోని కాలనీలో గురువారం ఉదయం బాలుడిని కిడ్నాప్ చేసేందుకు ఒక వ్యక్తి …
Hyd హత్యలు: మహిళపై కన్నేసిన ఓ వ్యక్తి ఆమె కుటుంబ సభ్యులను హతమారిస్తే తనకు దక్కుతుందని భావించి బాలికను హతమార్చాడు. హైదరాబాద్ సూరారంలో అదృశ్యమైన బాలిక హత్య కేసు మిస్టరీని …
గత కొంతకాలంగా నడుస్తున్న ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట లభించింది. ఈరోజు (అక్టోబర్ 16న) నాంపల్లి కోర్టు విచారణ చేపట్టాల్సి ఉండగా.. విచారణ వాయిదా …
కొత్త ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తక్షణ ఉపశమనం లభిస్తుందని ఆశించిన సమస్యలలో మద్యం, ఇసుక ధరలు ఉన్నాయి. శాంతి భద్రతలు, గంజాయి వైసీపీ వినియోగం, ధరల నియంత్రణ, రాజకీయ పైరవీలతో …
కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో తీవ్ర విషాదం నెలకొంది. ఐదేళ్ల చిన్నారి గుండెపోటుతో ప్రాణాలు వదిలింది. జమ్మికుంటకు చెందిన రాజు, జమున దంపతుల కుమార్తె.. ఉక్కులు (5) మంగళవారం (అక్టోబర్ 15న) …
తెలంగాణ భవన్లో జీహెచ్ఎంసీ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బుధవారం భేటీ అయ్యారు. ఈ సమావేశానికి మాజీ మంత్రులు తలసాని, సబితా ఇంద్రారెడ్డి, మాగంటి …
దామగుండం జీవో ఇచ్చిందే బీఆర్ఎస్సే
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బహుళ రహదారులు, హైవే ప్రాజెక్టుల కోసం కేంద్రం రూ.1014 కోట్లు మంజూరు చేసింది. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్కి 200.06 …