Friday, October 18, 2024
Home » వైసీపీలో చేరిన టీడీపీ కీలక నేత

వైసీపీలో చేరిన టీడీపీ కీలక నేత

0 comment

టీడీపీకి ఊహించని దెబ్బ తగిలింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి మురళీకృష్ణంరాజు పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మాజీ సీఎం జగన్ పార్టీ కండువా కప్పి ఆయనను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పలువురు పార్టీ నేతలు పాల్గొన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch