AP: రాష్ట్రంలో ఉచిత ఇసుక అని చెప్పి ధరలు పెంచుతున్నారని వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్ శుక్రవారం మాట్లాడారు. …
All rights reserved. Designed and Developed by BlueSketch
AP: రాష్ట్రంలో ఉచిత ఇసుక అని చెప్పి ధరలు పెంచుతున్నారని వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్ శుక్రవారం మాట్లాడారు. …
టీడీపీకి ఊహించని దెబ్బ తగిలింది. కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి ముదునూరి మురళీకృష్ణంరాజు పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ …
పులివెందుల పట్టణంలో బాలుడి కిడ్నాప్ యత్నం కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం పట్టణంలోని పుల్లారెడ్డి హాస్పిటల్ సమీపంలోని కాలనీలో గురువారం ఉదయం బాలుడిని కిడ్నాప్ చేసేందుకు ఒక వ్యక్తి …
ఏపీ సీఎం చంద్రబాబు హర్యానాలో ఉండనున్నారు. నయాబ్ సింగ్ సైనీ హర్యానా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. ఆయన ఆహ్వానం మేరకు ఈ ప్రమాణ స్వీకారానికి చంద్రబాబు హాజరుకానున్నారు. కాసేపట్లో విజయవాడ …
తెలుగు రాష్ట్రాల్లో ఆలయాల ధ్వంసం ఆందోళన కలిగిస్తోంది. మొన్నటికి మొన్న తెలంగాణలోని సికింద్రాబాద్ ముత్యాలమ్మ అమ్మవారి ఆలయంపై దాడి ఘటన జరగ్గా.. సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం సింగాయిపల్లిలో పెద్దమ్మ …
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు ముఖ్య గమనిక. తిరుమల, తిరుపతి భారీ వర్ష సూచన నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది. అందులో భాగంగా …
టిడిపి కేంద్ర కార్యాలయంపై దాడి కేసుకు సంబంధించి విచారణకు హాజరు కావాలని వైసిపి నేత సజ్జల రామకృష్ణారెడ్డికి మంగళగిరి గ్రామీణ పోలీసులు నోటీసులు జారీ చేశారు. గురువారం ఉదయం 10 …
AP DSC కోచింగ్: అర్హులైన ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు డీఎస్సీ 2024 పరీక్షలకు జిల్లాల వారిగా శిక్షణనిచ్చేందుకు సాంఘిక సంక్షేమ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. డీఎస్సీ ఉచిత శిక్షణకు …
ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బహుళ రహదారులు, హైవే ప్రాజెక్టుల కోసం కేంద్రం రూ.1014 కోట్లు మంజూరు చేసింది. సెంటర్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఇంటర్నేషనల్ ఫైనాన్స్ స్కీమ్ కింద ఆంధ్రప్రదేశ్కి 200.06 …
ప్రభుత్వం మంత్రులను నియమిస్తూ ఏపీని జిల్లాకు జారీ చేసింది. రాష్ట్రంలో ప్రభుత్వం దాదాపు నాలుగు నెలలు గడుస్తోంది. ఇప్పటి వరకు ప్రభుత్వం పాలనా నిర్ణయాలను తీసుకోవడంపైనే దృష్టి సారించింది. అందులో …