తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. హైడ్రా తీసుకునే చర్యలు పేదలు, మధ్య తరగతికే వర్తిస్తాయా అని ప్రశ్నించారు. FTL, బఫర్ జోన్, …
All rights reserved. Designed and Developed by BlueSketch
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, హైడ్రా తీరుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. హైడ్రా తీసుకునే చర్యలు పేదలు, మధ్య తరగతికే వర్తిస్తాయా అని ప్రశ్నించారు. FTL, బఫర్ జోన్, …
టీడీపీకి చెందిన నవీన్ అనే వ్యక్తి యువతిపై దాడి చేసి చంపితే, అతడిని కూటమి ప్రభుత్వం కాపాడుతోందని వైఎస్ జగన్ ఆరోపించారు. దాడి తర్వాత యువతిని ఆస్పత్రిలో పడేసి నవీన్ …
కూకట్పల్లిలో హైడ్రా పేరు వింటేనే ఆక్రమణదారులు, ఫుట్పాత్ వ్యాపారుల గుండెలో వణుకు పుడుతోంది. హైడ్రా అధికారులను అడ్డుకునేందుకు ఏం చేయాలని, తమ వ్యాపారాలు పోకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, స్వచ్ఛందంగానే …
హాస్టల్ యాజమాన్యానికి తెలియకుండా స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళడానికి కిటికీలో నుండి కిందకు దిగేందుకు ప్రయత్నించి 5వ అంతస్తు నుంచి జారిపడి విద్యార్థి మృతి చెందిన ఘటన మాదాపూర్లో చోటుచేసుకుంది. …
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నమ్మి జనం ఓటు వేసి ప్రజలు అధికారం ఇచ్చారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అలాంటి హమీలను అమలు చేసేందుకు ఏపీ సర్కార్ సిద్దమవుతోంది. ప్రజలకు …
కార్మిక శాఖ మంత్రి సుభాష్ పై వైఎస్ఆర్సిపి ఇన్చార్జ్ పిల్లి సూర్యప్రకాష్ మండిపడ్డారు. ఉమ్మడి ప్రభుత్వం ఏర్పడ్డాక నియోజకవర్గంలో కార్మిక శాఖ మంత్రి సుభాష్ అక్రమ ఆక్వా చెరువులపై చేసిన …
వైఎస్ఆర్ సిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోటశ్రీకాంత్ రెడ్డి
ప్రభుత్వ ఆస్పత్రుల్లో డాక్టర్లు, సిబ్బందిపై దాడుల నియంత్రణకు స్టేట్ గవర్నమెంట్ కీలక నిర్ణయం తీసుకున్నది. అన్ని గవర్నమెంట్ ఆస్పత్రుల్లో సెక్యూరిటీ, వయలెన్స్ ప్రివెన్షన్ కమిటీలు ఏర్పాటు చేయాలని డెసిషన్ తీసుకున్నది. …
AP: రాష్ట్రంలో ఉచిత ఇసుక అని చెప్పి ధరలు పెంచుతున్నారని వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి విమర్శించారు. తాడేపల్లిలోని నివాసంలో నిర్వహించిన మీడియా సమావేశంలో జగన్ శుక్రవారం మాట్లాడారు. …
ప్రధాని మోదీ, సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గురువారం ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘పైన జుమ్లా పీఎం.. కింద హౌలా సీఎం. నేను స్పష్టంగా చెబుతున్నా. …