రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చి హామీలను అమలు చేస్తూ.. ప్రగతి పథంలో …
All rights reserved. Designed and Developed by BlueSketch
రాష్ట్రంలో అధికార కాంగ్రెస్, ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా నాయకుల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. ఎన్నికల్లో ఇచ్చి హామీలను అమలు చేస్తూ.. ప్రగతి పథంలో …
కడప జిల్లా బ్రహ్మంగారి మఠం మండలంలోని రేకలకుంట పంచాయితీ వాంపల్లెచెరువు లో నుంచిఎటువంటి అనుమతులు లేకుండా.. జేసీబీల సహాయంతో ట్రాక్టర్ల తో యథేచ్చగా మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. తరలించిన మట్టిని …
మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి 75వ జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. లింగాల మండలం బోనాలలో వైఎస్ వివేకానంద …
సివిల్స్ లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరమా అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ వెంటనే వికలాంగుల సమాజానికి క్షమాపణ చెప్పాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ …
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణానికి చెందిన ముక్కెర జ్యోతి (27) అను మహిళా గురువారం మధ్యాహ్నం ఇంట్లో నుండి ఎవరికీ చెప్పకుండా వెళ్ళిపోయింది. అప్పటి నుండి ఇంటికి తిరిగి రాలేదని …
హనుమకొండ జిల్లాఎస్సీ డిపార్ట్మెంట్ చైర్మన్ డాక్టర్ పెరుమాండ్ల రామకృష్ణ కార్యకర్తలతో కలిసి వారి కార్యాలయంలో సమావేశమయ్యారు. అనంతరం రామకృష్ణ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల కోసం మంచి బడ్జెట్ ను ప్రవేశపెట్టడం …
పాల్వంచ టౌన్ ఎస్ఐ బాణాల రాము గురువారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఓ కేసు నుంచి శ్రావణి అనే మహిళ నుంచి ఎస్ఐ రాము రూ.20 వేలు …
వికారాబాద్ జిల్లాలో ట్రాఫిక్ పోలీసులు వాహనదారులపై భౌతిక దాడులకు పాల్పడటం కలకలం రేపింది. వికారాబాద్ జిల్లా శంకర్ పల్లి రోడ్డులోని గవర్నమెంట్ కాలేజ్ వద్ద ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ …
సినీ నటులపై అసభ్యకర పోస్టులు, డార్క్ కామెడీ చేస్తున్న 18 యూట్యూబ్ ఛానళ్లను ‘మా’ బ్యాన్ చేయించింది. పది రోజుల క్రితం 5 ఛానళ్లను క్లోజ్ చేయించిన విషయం తెలిసిందే. …
దోమకాటు ద్వారా వచ్చే వ్యాధులైన మలేరియా, ఫైలేరియా, వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మలేరియా సబ్ యూనిట్ అధికారి సిద్దయ్య సూచించారు. డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవం సందర్భంగా సోమవారం …