14

ముద్ర,తెలంగాణ:- ఖమ్మం డీసీబీ చైర్మన్ రాయల శేషగిరిరావు క’న్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. అయితే శేషగిరిరావు హైదరాబాదులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మధ్యాహ్నం కన్నుమూశారు.

ముద్ర,తెలంగాణ:- ఖమ్మం డీసీబీ చైర్మన్ రాయల శేషగిరిరావు క’న్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. అయితే శేషగిరిరావు హైదరాబాదులోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మధ్యాహ్నం కన్నుమూశారు.