Friday, October 18, 2024
Home » తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,ఆంధ్రప్రదేశ్:-తిరుమలలో ఇవాళ భక్తుల రద్దీ కొనసాగుతుంది. శ్రీవారి దర్శనానికి 6 గంటల సమయం పడుతోంది. శ్రీవారి దర్శనం కోసం 10 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు. కాగా, నిన్న స్వామివారిని 68,563 మంది దర్శించుకోగా.. 21,956 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. హుండీ ఆదాయం రూ.4.91 కోట్లు వచ్చిందని టీటీడీ అధికారులు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch