Tuesday, February 24, 2026
Home » ఏపీఎస్ ఆర్టీసీ కార్గో సర్వీస్ లో రూ. 22 లక్షల నగదు లభ్యం… – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

ఏపీఎస్ ఆర్టీసీ కార్గో సర్వీస్ లో రూ. 22 లక్షల నగదు లభ్యం… – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – News Watch

by News Watch
0 comment
 ఏపీఎస్ ఆర్టీసీ కార్గో సర్వీస్ లో రూ.  22 లక్షల నగదు లభ్యం... - తాజా తెలుగు వార్తలు |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,ఆంధ్రప్రదేశ్:- ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలో ఏపీఎస్‌ ఆర్టీసీ కార్గో సర్వీస్‌లో నగదు లభ్యమైంది. హైదరాబాద్ నుంచి జంగారెడ్డి గూడెంకు ఏపీఎస్ ఆర్టీసీ కార్గో ద్వారా రూ.22 లక్షల నగదు తరలించినట్లు సమాచారం. జంగారెడ్డిగూడెంలో తనిఖీల్లో భాగంగా పోలీసులు నగదు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై డీఎస్పీ రవిచంద్ర మాట్లాడుతూ..హైదరాబాదు నుంచి జంగారెడ్డిగూడెం ఏపీఎస్ ఆర్టీసీ కార్గో సర్వీస్ బస్సులో నగదుపై పక్క సమాచారం రావడంతోనే తనిఖీలు చేశామన్నారు. అందులో రూ. 22 లక్షల నగదు గుర్తించామన్నారు. ఈ నగదును తీసుకొస్తున్న వ్యక్తి దగ్గర సంబంధిత పత్రాలు లేకపోవడంతో ఆ నగదు సీజ్ చేసి ట్రెజరీకి పంపినట్లు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch