4

ముద్ర,అమరావతి: ఏపీలో ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఫలితాలు ఏప్రిల్ 12న విడుదల చేయనున్నట్టు ఇంటర్మీడియట్ విద్యామండలి గురువారం ఓ ప్రకటనలో విడుదల.ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి ఇవ్వనుంది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఇంటర్మీడియట్ బోర్డు కార్యాల యంలో విడుదల చేయనున్నట్టు అధికారులు తెలిపారు.