29

ముద్ర,తెలంగాణ:-రాష్ట్ర చిహ్నం మార్పుపై సీపీఐ పార్టీ నేత నారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ గీతం రూపొందించడం అభినందనీయమన్నారు. కానీ రాష్ట్ర చిహ్నం జోలికి వెళ్లకపోవడమే మంచిదని హితవు పలికారు. రాష్ట్ర అభివృద్ధిపై దృష్టి పెట్టాలని సూచించారు. సంగీతంలో బీఆర్ఎస్ ప్రాంతీయ వాదం లేవనెత్తడం సరికాదన్నారు. మోడీ ధ్యానం చేయడం.. కన్యాకుమారిని కలుషితం చేయడమే అన్నారు. అక్కడ మోడీ రాకపోతే.. చంద్రబాబు ఇండియా కూటమిలోకి రావాలని కోరుకుంటా అన్నారు.