16
ఆదిలాబాద్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ప్రజలను భయపెడుతున్నాయి. తాజాగా.. కాగజ్నగర్ మండలంలో మహిళపై పులి దాడి చేసింది. బోథ్ మండలం బాబేర తాండలో చిరుతపులి సంచారం హడలెత్తిస్తుంది. దీంతో ప్రజలు బయటకు రావాలంటే భయపడుతున్నారు. పులుల నుంచి కాపాడాలని వేడుకుంటున్నారు.