Friday, October 18, 2024
Home » వై.యస్.ఆర్‌ బీమా పేరును చంద్రన్న బీమాగా మార్చనున్న ఏపీ ప్రభుత్వం..

వై.యస్.ఆర్‌ బీమా పేరును చంద్రన్న బీమాగా మార్చనున్న ఏపీ ప్రభుత్వం..

0 comment

ఏపీలో వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన వై.యస్.ఆర్‌ బీమా పథకం అమలు అస్తవ్యస్తంగా తయారైంది. క్లెయిమ్‌ చేసిన 15 రోజుల్లో బీమా మొత్తం బాధిత కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాలకు జమ చేస్తామని గత ప్రభుత్వం ప్రకటించింది. అయితే గత మూడేళ్లలో భారీగా క్లెయిమ్‌లు పెండింగ్‌లో పెట్టారు. కూటమి ప్రభుత్వం వై.యస్.ఆర్‌ బీమా పథకం పేరును చంద్రన్న బీమాగా మార్చడంతోపాటు ఎక్కువ మంది పేదలకు లబ్ధి చేకూరేలా చర్యలు తీసుకుంటోంది. బీమా మొత్తాన్ని కూడా పెంచుతోంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch