ఏ డీపో నుంచి ఎన్ని బస్సులు పుణ్యక్షేత్రాల దర్శనం కోసం అవనిగడ్డ డిపో నుంచి 38, గుడివాడ డిపో నుంచి 50, మచిలీపట్నం డిపో నుంచి 70, గన్నవరం డిపో …
All rights reserved. Designed and Developed by BlueSketch
ఏ డీపో నుంచి ఎన్ని బస్సులు పుణ్యక్షేత్రాల దర్శనం కోసం అవనిగడ్డ డిపో నుంచి 38, గుడివాడ డిపో నుంచి 50, మచిలీపట్నం డిపో నుంచి 70, గన్నవరం డిపో …
బాలయ్యకు సీఎం రేవంత్ రెడ్డి అదిరిపోయే ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తెలంగాణలో హీరో బాలకృష్ణ సినీ స్టూడియోకి భూకేటాయింపులు చేసేందుకు నిర్ణయం తీసుకున్నారట సీఎం రేవంత్ రెడ్డి. టీడీపీ …
భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలకు అందించిన సాయంపై సీఎం చంద్రబాబు గురువారం సమీక్ష నిర్వహించారు. 4,19,528 మందికి ప్రభుత్వం పరిహారం అందించింది. ఇప్పటివరకు రూ.618 కోట్లను లబ్ధిదారుల …
ఏపీ ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల బుకింగ్స్ ప్రారంభం అవుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ వెల్లడించారు. శుక్రవారం నిర్వహించిన మీడియా సమావేశంలో …
గడచిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి నాయకులు ఇచ్చిన హామీని అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. సూపర్ సిక్స్ పేరుతో కూటమి నాయకులు పలు హామీలను ఇచ్చారు. ఇందులో కీలకమైన హామీ …
వైఎస్ షర్మిల ఆస్తులపై కీలక వ్యాఖ్యలు చేశారు. సామాన్యం అంటూనే, తల్లిని, చెల్లిని కోర్టుకి ఈడ్చారని అన్నారు. “ఇది సామాన్య విషయం కాదు జగన్ సార్’ అంటూ కౌంటర్ ఇచ్చారు. …
భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. వర్షాలపై జిల్లా కలెక్టర్లతో ఆయన ఇవాళ ఉదయం సమీక్ష నిర్వహించారు. ఉమ్మడి నెల్లూరు, చిత్తూరు జిల్లాల్లో …
ఏపీలో రాజకీయ వాతావరణం రోజురోజుకూ వేడెక్కుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత వైసీపీ లక్ష్యంగా అనేక చర్యలు తీసుకుంటోంది. ఇప్పటికే పలువురు నేతలను అరెస్ట్ చేయగా, గత వైసీపీ …
అనంతపురం జిల్లా యాడికిలో దారుణ హత్య జరిగింది. ఆస్తి తగాదాలతో తండ్రి లక్ష్మీనారాయణను పెద్ద కొడుకు కార్తీక్ హతమార్చాడు. రాళ్లతో కొట్టి, కత్తితో గొంతు కోశాడు. లక్ష్మీనారాయణకు ఇద్దరు భార్యలు. …
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టులో షాక్ తగిలింది. ముఖ్యంగా వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితులుగా ఉన్న కడప ఎంపీ అవినాష్ రెడ్డి, తండ్రి భాస్కర్ …