పాల్వంచ టౌన్ ఎస్ఐ బాణాల రాము గురువారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఓ కేసు నుంచి శ్రావణి అనే మహిళ నుంచి ఎస్ఐ రాము రూ.20 వేలు …
All rights reserved. Designed and Developed by BlueSketch
పాల్వంచ టౌన్ ఎస్ఐ బాణాల రాము గురువారం లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు. ఓ కేసు నుంచి శ్రావణి అనే మహిళ నుంచి ఎస్ఐ రాము రూ.20 వేలు …
వికారాబాద్ జిల్లాలో ట్రాఫిక్ పోలీసులు వాహనదారులపై భౌతిక దాడులకు పాల్పడటం కలకలం రేపింది. వికారాబాద్ జిల్లా శంకర్ పల్లి రోడ్డులోని గవర్నమెంట్ కాలేజ్ వద్ద ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ …
ఫేక్ ప్రచారాలు మానకపోతే ఆల్ ఫేక్ జగన్ గా చరిత్రలో మిగిలిపోతారనీ ఎక్స్ వేదికగా మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఫైరయ్యారు. ఇంట్లో ఒక బిడ్డకే తల్లికి వందనం పథకమని …
పులివెందుల పునర్నిర్మాణమే ముఖ్యమంత్రి చంద్రబాబు ధ్యేయమని తెలుగు యువత పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి విజయ్ కుమార్, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి రవి తేజా అన్నారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్ష అమరావతి …
మండలంలోని వెలిగండ్ల వద్ద జరిగిన ప్రమాదంలో ఏడీఏకు గాయాలయ్యాయి. వెలిగండ్లలో ఎరువుల దుకాణాలను తనిఖీ చేసేందుకు వెళ్లిన ఆయన ద్విచక్ర వాహనంలో తిరిగి వస్తుండగా ఓ మలుపు వద్ద ద్విచక్ర …
పులివెందుల మున్సిపాలిటి పరిధిలోని గురువారం పాత బస్టాండ్, పార్నపల్లి రోడ్డు పూలంగల్ సర్కిల్ వద్ద ట్రాఫిక్ తో ప్రజలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు రోడ్డు …
రాష్ట్ర కమిటీ సభ్యులు K. రంగారెడ్డి కామ్రేడ్ రాయల చంద్రశేఖర్ సిపిఐ ఎంఎల్. మాస్ లైన్ పార్టీ. కేంద్ర రాష్ట్ర ప్రగతిశీల రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి జులై …
ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో వికలాంగులకు రాజకీయ రిజర్వేషన్ కల్పించేందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకు రావాలని భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి …
అసెంబ్లీ, పార్లమెంట్,స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తేనే ఆ ఆదివాసీ గుడేలు రాజకీయ నాయకులకు,ప్రజాప్రతినిధుల కండ్లకు కనిపిస్తయ్… తరువాత రోజులా నుండి వారి సమస్యలు యెవరికి పట్టావు….🤭😭స్వయంగా తెలంగాణ రాష్ట్రం లో …
భద్రాచలం కేంద్రంగా అనేక డివిజన్లో నుంచి మండలాల నుంచి గ్రామాల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వైద్యం కోసం భద్రాచలంలో ఉన్న 100 పడకల ప్రభుత్వం వైద్యశాలకు రోగులు వైద్యం …