Monday, December 8, 2025
Home » ఈతకు వెళ్లి ముగ్గురు మృతి – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

ఈతకు వెళ్లి ముగ్గురు మృతి – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Sravya News

by News Watch
0 comment
 ఈతకు వెళ్లి ముగ్గురు మృతి - Latest Telugu News |  తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • బంధువుల ఇంటికి వచ్చి ముగ్గురి మృత్యువాత
  • పండుగ పూట సూర్యాపేట జిల్లాలో తీవ్ర విషాదం

సూర్యాపేట ముద్ర ప్రతినిధి:- తొలి ఏకాదశి,మొహరం పండుగల వేల ఆ కుటుంబంలో తీవ్రం బంధువుల ఇంటికి హైదరాబాదు నుంచి వచ్చిన ముగ్గురు ఆత్మకూరు ఎస్ మండలం బొప్పారం గ్రామంలో పడి మృతి చెందిన పలువురిని సూర్యాపేట జిల్లాలో ఈ విషాద ఘటన బుధవారం జరిగింది. కంకర రాయి కోసం తీసిన క్వారీ గుంతల్లో ఈతకు వెళ్లి ముగ్గురు మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు యువకులు, ఓ బాలిక ఉన్నారు. ఆత్మకూరు (ఎస్) బొప్పరం గ్రామంలో బుధవారం ఉదయం ఈ ఘటన జరిగింది.

మృతులు హైదరాబాద్ నుంచి బంధువుల ఇంటికి వచ్చి స్థానిక క్రషర్ గుంతల్లో ఈతకు వెళ్లినట్లు సమాచారం. చుట్టుపు చూపుగా వచ్చి ఒకేసారి ముగ్గురు మృత్యువాత పడుతున్నారు బొప్పారంలో విషాదఛాయలు అలుముకున్నాయి. తమ బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండటంతో హైదరాబాద్ నుంచి బొప్పరం వచ్చారు. మృతుల్లో రాజు, శ్రీపాల్ రెడ్డి ఉష గా పేర్కొన్నారు. ముందుగా ఉష బాలుడు నీళ్లలోకి దిగగా మునిగిపోతున్న దశలో వారిని కాపాడేందుకు తండ్రి రాజు, శ్రీపాల్ రెడ్డి, కుమార్తె ఉషలు నీటిలోకి దిగి ముగ్గురు ఈత రా చనిపోయారు. మరొక బాలుడు సురక్షితంగా బయటపడ్డాడు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch