19

కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రి దగ్గర ఉత్కంఠ కొనసాగుతోంది. సీబీఐ అధికారులు హైదరాబాదుకు వెళ్లినా ఆస్పత్రిని వైసీపీ శ్రేణులు వదల్లేదు. ఎంపీ అవినాశ్ రెడ్డి తల్లి ఇంకా ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆసుపత్రి బయట అవినాశ్ అనుచరులు, నాయకులు, కార్యకర్తలు పహారా కాస్తున్నారు.