1
“విజయవాడ మరియు పరిసర ప్రాంతాల ప్రజల చిరకాల కోరికను నెరవేర్చే విధంగా ఈ సింగపూర్ సర్వీస్ను ప్రారంభిస్తున్నాం. ప్రయాణ సౌలభ్యం పెరగడమే కాకుండా, ఇది వాణిజ్యం, విద్య, పర్యాటకం మరియు ఆసియా దేశాలతో సహా అంతర్జాతీయ సంబంధాలకు కొత్త మార్గాలను తెరుస్తుంది” అని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించారు.