5

ముద్ర,తెలంగాణ:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు సోమవారం సంగతి తెలిసిందే. దీంతో ఏపీ రాజకీయ భవిష్యత్తు బ్యాలెట్ బాక్సుల్లో ఉంది. జూన్ 4వ తేదీన ఏపీ ఎన్నికల ఫలితాలు విడుదలవుతాయి. అదే రోజున అన్ని ఫలితాలు రానున్న సంగతి తెలిసిందే.
అయితే ఇలాంటి నేపథ్యంలో ఏపీ రాజకీయ పరిస్థితులపై, ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. ఏపీలో ఎవరు వచ్చినా తనకేం బాధ లేదంటూ సీఎం రేవంత్. ఏపీలో జగన్మోహన్ రెడ్డి గెలిచిన… చంద్రబాబు గెలిచిన… తనకేం లాభం ఉండదన్నారు. ఎవరు ముఖ్యమంత్రి సత్సంబంధాలు కొనసాగిస్తామన్నారు అయినా సీఎం రేవంత్ రెడ్డి.