Saturday, October 19, 2024
Home » మహారాష్ట్రలోని పుణే వద్ద రోడ్డు ప్రమాదం…..

మహారాష్ట్రలోని పుణే వద్ద రోడ్డు ప్రమాదం…..

0 comment

సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన ఐదుగురు ముస్లిం యువకులు మృతి.

మహారాష్ట్ర లోని పుణె వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో నారాయణఖేడ్ ప్రాంతానికి చెందిన ఐదుగురు ముస్లిం యువకులు మృతిచెందారు. మృతులంతా అజ్మీర్ దర్గాకు వెళ్ళి వస్తుండగా పుణె ప్రాంతంలో కారు బోల్తా పడడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. మృతులు నారాయణఖేడ్ కు చెందిన సయ్యద్ అమర్, ఇస్మాయిల్, సిర్గాపూర్ కు చెందిన రఫీఖ్, మహబూబ్, కంగ్టి కు చెందిన ఫిరోజ్ లుగా పోలీసులు గుర్తించారు. మరో వ్యక్తి తీవ్ర గాయాల నడుమ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch