13
నామినేషన్ పత్రాలను పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి కరీంనగర్ పమేలా సత్పతికి సత్పతికి. అటు బిజేపి పట్టభద్రుల పట్టభద్రుల ఎమ్మెల్సీ చిన్నమైల్ అంజిరెడ్డి నామినేషన్. ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు, పాల్వాయి పాల్వాయి హరీష్, మాజీ మాజీ రామచందర్ రావు రావు, బిజేపి జిల్లా అధ్యక్షులు కృష్ణారెడ్డి తో కలిసి దాఖలు దాఖలు. బిఆర్ఎస్ టికెట్ ఆశించిన ఆశించిన కరీంనగర్ మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్. ఉద్యోగానికి రాజీనామా చేసి చేసి ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న ప్రసన్న హరికృష్ణ స్వతంత్ర అభ్యర్థిగా భారీ ర్యాలీతో నామినేషన్. గడిచిన ఐదు రోజుల్లో పట్టభద్రుల స్థానానికి 49 మంది నామినేషన్ నామినేషన్.