18
ప్రభుత్వం చేసే స్కీం ల అర్హుల జాబితాపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కీలక ప్రకటన చేశారు.గ్రామసభల్లో చదివే జాబితాను అమలు చేయలేదని స్పష్టం చేశారు. జాబితాలో ఉంటే…. లేకపోతే రానట్లు కాదని చెప్పుకొచ్చారు. అసలైన అర్హులనే గుర్తించి ఫైనల్ లిస్ట్ విడుదల చేసింది క్లారిటీ ఇచ్చారు.