Tuesday, April 15, 2025
Home » తిరుపతి వెళ్లినా స్వామి దర్శనం కాకుండానే వెనక్కి వచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎందుకంటే?-cm chandrababu came from tirupati to vundavallis రెసిడెన్స్ ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్ – News Watch

తిరుపతి వెళ్లినా స్వామి దర్శనం కాకుండానే వెనక్కి వచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎందుకంటే?-cm chandrababu came from tirupati to vundavallis రెసిడెన్స్ ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్ – News Watch

by News Watch
0 comment
తిరుపతి వెళ్లినా స్వామి దర్శనం కాకుండానే వెనక్కి వచ్చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు.. ఎందుకంటే?-cm chandrababu came from tirupati to vundavallis రెసిడెన్స్ ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్


వైకుంఠ ద్వార దర్శనం టోకెన్ల విడుదల సందర్భంగా బైరాగిపట్టెడలోని పద్మావతి పార్కు వద్ద జరిగిన తొక్కిసలాటలో ఆరుగురు ప్రాణాలు కోల్పోవడం, 40మందికి పైగా గాయాలు పాలవడం గమనించవచ్చు. మృతి చెందిన వారి కుటుంబాలను ఆసుపత్రి మార్చురీ వద్ద ముఖ్యమంత్రి పరామర్శించారు. బాధిత కుటుంబాలను పరామర్శించడంతో తిరుమలకు వెళ్లకూడదని వేద పండితులు సూచించడంతో ఆయన తిరుపతిలోనే సమీక్షలు నిర్వహించి వెనక్కి వెళ్లిపోయారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch