12
సుజాత కుటుంబం చార్యలను అడ్డుకున్నారు. దీంతో ఆ వితంతు మహిళ తీవ్రంగా అవమాన భారానికి లోనైంది. గురువారం ఓర్వకల్లు పోలీసులను ఆశ్రయించింది. బాధిత మహిళ ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన సుజాత, హిజ్ర మహిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ యు. సునీల్ కుమార్ తెలిపారు. నిందితుల పై కేసు నమోదు చేశామ ని, దర్యాప్తు చేస్తున్నామ ని ఆయన అన్నారు.