Tuesday, February 17, 2026
Home » కరీంనగర్ సైబర్ క్రైమ్ : అమ్మ, నాన్న సారీ నేను పోతున్నా, సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య – Sravya News

కరీంనగర్ సైబర్ క్రైమ్ : అమ్మ, నాన్న సారీ నేను పోతున్నా, సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య – Sravya News

by News Watch
0 comment
కరీంనగర్ సైబర్ క్రైమ్ : అమ్మ, నాన్న సారీ నేను పోతున్నా, సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి బీటెక్ విద్యార్థి ఆత్మహత్య


కరీంనగర్ సైబర్ క్రైమ్ : సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయి కరీంనగర్ జిల్లాలో ఓ బీటెక్ విద్యార్థి ప్రాణం తీసుకున్నాడు. అధిక ప్రొఫిట్ ఆశ చూపి పెట్టుబడి పెట్టిన సైబర్ నేరగాళ్లు చివరికి అకౌంట్ ఖాళీ చేశారు. ఇంట్లో ఈ విషయం తెలిస్తే ఏం అవుతుందోనన్న భయంతో యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch