15
మిత్తీలకే పోయింది..
గత ప్రభుత్వ హయాంలో సాగులో లేని భూములకు రూ.2 వేల కోట్లు రుణమాఫీ అందించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం మొదటి ఐదేళ్లలో రూ.16 వేల కోట్లు రుణమాఫీ, లక్ష రుణమాఫీలో రూ.80 వేలు మిత్తీలకే సరిపోయిందని అన్నారు. రెండో సారి రూ.11 వేల 909 కోట్లు రుణమాఫీ వివరించారు. ఐదేళ్లలో నికరంగా చేసిన రుణమాఫీ రూ.3384 కోట్లు మాత్రమేనని. ఓఆర్ఆర్ను అమ్మి రెండో విడత రుణమాఫీ డబ్బులు ఇచ్చారని చెప్పారు.