Monday, December 8, 2025
Home » గంజాయి, డ్రగ్స్ తోనే ఆడపిల్లలపై అఘాయిత్యాలు : సీఎం చంద్రబాబు నాయుడు – News Watch

గంజాయి, డ్రగ్స్ తోనే ఆడపిల్లలపై అఘాయిత్యాలు : సీఎం చంద్రబాబు నాయుడు – News Watch

by News Watch
0 comment
గంజాయి, డ్రగ్స్ తోనే ఆడపిల్లలపై అఘాయిత్యాలు : సీఎం చంద్రబాబు నాయుడు



మహిళలపై అఘాయిత్యాలకు ప్రయత్నించే ప్రయత్నం చేస్తే కఠినంగా శిక్షిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. బుధవారం అసెంబ్లీ సమావేశాల్లో మాట్లాడిన ఆయన ఆడపిల్లల జోలికి వస్తే ఖబడ్దార్ అంటూ హెచ్చరికలు జారీ చేశారు. గంజాయి, డ్రగ్స్ వల్ల ఈ తరహా అఘాయిత్యాలు పెరుగుతున్నాయని, డ్రగ్స్ గంజాయి నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. కరుడుగట్టిన నేరస్థులకు ఏపీలో స్థానం లేదని పేర్కొన్నారు. నేరాలకు బాధితులే వారి తాటతీస్తామని సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరిక. మహిళల రక్షణకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఎవరైనా బెల్ట్ షాపులు పెడితే బెల్ట్ తీస్తామని, బెల్ట్ షాపులు లేకుండా ఎమ్మెల్యేలు చూడాలని సీఎం చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. తమ ప్రభుత్వం నినాదం సంక్షేమం, అభివృద్ధి అని తెలియజేసింది. రాష్ట్ర ప్రజలకు భరోసా కల్పించేలా తమ పాలన సాగుతుందని. పేద ప్రజల ఆదాయం పెరిగి, ఖర్చులు తగ్గాలని, వారి జీవన ప్రమాణాలు పెంచడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్లు తెలియజేసారు. తెలుగుదేశం పార్టీతోనే సంక్షేమ పథకాలు అమలు ప్రారంభమైందని, దానిని ఓటమి ప్రభుత్వం కొనసాగిస్తోందని స్పష్టం చేశారు. ఆడబిడ్డలు కష్టాలు పడకూడదన్న ఉద్దేశంతో దీపం నివేదన ప్రారంభించామని, అదే ఉద్దేశాన్ని కొనసాగించేందుకు మూడు సిలిండర్లు ఉచితంగా అందించడానికి తమ ప్రభుత్వం గ్యాస్ అమలు చేస్తుందన్నారు. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని, వాటిని ప్రతి లబ్ధిదారులకు ఇచ్చే బాధ్యతను తమ ప్రభుత్వం తీసుకుంటుంది. తెలియని వాళ్ళు ఎక్కడ ఇచ్చారని మాట్లాడారని, గ్యాస్ సిలిండర్ బుక్కే లబ్ధిదారులకు వస్తుందని చెప్పారు. 42 లక్షల మందికి ఉచితంగా గ్యాస్ సిలిండర్ అందించామని తెలిపారు. ఎవరైనా ఈ అర్హతలు కలిగి సిలిండర్ ఇవ్వకపోతే దబాయించి

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch