21
టెక్నికల్ ఎడ్యుకేషన్ విభాగం ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల్లో లెక్చరర్ల పోస్టులకు టీజీపీఎస్సీ గత ఏడాది సెప్టెంబర్ 4 నుంచి 6 , 8వ తేదీన రాత పరీక్ష నిర్వహించబడుతుంది. ఈ రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగా అభ్యర్థుల సాధారణ ర్యాంకింగ్ జాబితా, అనంతరం మెరిట్ జాబితాను ప్రకచించారు. తాజాగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తర్వాత ప్రాథమిక ఎంపిక జాబితాను టీజీపీఎస్సీ ప్రకటించింది.