20
నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. బస్టాండ్లో ఒంటరిగా ఉన్న మహిళను ఆటోలో తీసుకెళ్లి నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత మహిళ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.
నిజామాబాద్ క్రైం : నిజామాబాద్ లో దారుణం చోటుచేసుకుంది. బస్టాండ్లో ఒంటరిగా ఉన్న మహిళను ఆటోలో తీసుకెళ్లి నలుగురు దుండగులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. బాధిత మహిళ ఫిర్యాదుపై పోలీసులు కేసు నమోదు చేశారు.