Friday, October 18, 2024
Home » మళ్లీ హైకోర్టుకు చేరిన గ్రూప్ 1 పంచాయితీ.. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్-పెటిషన్ in telangana high court on tgpsc group 1 mains exams again ,తెలంగాణ న్యూస్ – Sravya News

మళ్లీ హైకోర్టుకు చేరిన గ్రూప్ 1 పంచాయితీ.. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్-పెటిషన్ in telangana high court on tgpsc group 1 mains exams again ,తెలంగాణ న్యూస్ – Sravya News

by News Watch
0 comment
మళ్లీ హైకోర్టుకు చేరిన గ్రూప్ 1 పంచాయితీ.. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్-పెటిషన్ in telangana high court on tgpsc group 1 mains exams again ,తెలంగాణ న్యూస్


తెలంగాణ గ్రూప్-1 మెయిన్స్‌కు మొత్తం 31 వేల 382 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. జూన్ 9న గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించారు. ఈ ఎగ్జామ్‌కు మొత్తం 3.02 లక్షలపైగా అభ్యర్థులు. మెయిన్స్ పరీక్షను ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహించారు. మెయిన్స్ పరీక్షలో జనరల్ ఇంగ్లీష్ తప్ప మిగిలిన పేపర్లను అభ్యర్థులు ఎంపిక భాషల్లో రాయాలి.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch