22
కామారెడ్డి : కుటుంబ కలహాలు ముగ్గురిని బలి తీసుకున్నాయి. ఇద్దరు పిల్లలను బావిలోకి తోసేసి.. తండ్రి ఆత్మహత్య చేసుకున్నారు. ఈ విషాద ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒకేసారి ముగ్గురు కనిపించడంతో.. వారి గ్రామంలో విషాద ఛాయలు అలుముకుంటున్నాయి.