Friday, December 5, 2025
Home » గణపయ్య సాక్షిగా ఇవేం పాడు పనులయ్యా..! పోలీసుల అదుపులో 285 మంది!-ఖైరతాబాద్ గణేష్ పండుగ కార్యక్రమంలో మహిళలను వేధించినందుకు 285 మంది వ్యక్తులు పట్టుబడ్డారు. – Sravya News

గణపయ్య సాక్షిగా ఇవేం పాడు పనులయ్యా..! పోలీసుల అదుపులో 285 మంది!-ఖైరతాబాద్ గణేష్ పండుగ కార్యక్రమంలో మహిళలను వేధించినందుకు 285 మంది వ్యక్తులు పట్టుబడ్డారు. – Sravya News

by News Watch
0 comment
గణపయ్య సాక్షిగా ఇవేం పాడు పనులయ్యా..! పోలీసుల అదుపులో 285 మంది!-ఖైరతాబాద్ గణేష్ పండుగ కార్యక్రమంలో మహిళలను వేధించినందుకు 285 మంది వ్యక్తులు పట్టుబడ్డారు.


రద్దీగా ఉండే ప్రదేశాలకు వెళ్లినప్పుడు మహిళలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. అలాగే పోకిరీలకు వార్నింగ్ ఇచ్చారు. ‘మీ ప్రవర్తనను మా షీ టీమ్స్ రికార్డ్ చేస్తోంది. రోడ్లు, బహిరంగ ప్రదేశాల్లో మీరు ఎక్కడ దురుసుగా ప్రవర్తించినా చర్యలు తప్పవు. మీ దురుద్దేశాలను చంపుకోవడమే మిమ్మల్ని జైలులో పెట్టకుండా కాపాడే ఏకైక మంత్రం’ అని హైదరాబాద్ పోలీసులు వార్నింగ్ ఇచ్చారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch