4
“ఎమ్మెల్యే అధికారిక నివాసంపై అర్ధరాత్రి కాంగ్రెస్ గూండాల దాడి చేసి ప్రభుత్వ ఆస్తిని తాళాలు పగలగొట్టి, ప్రభుత్వ ఆస్తిని ధ్వంసం చేయడం దారుణం. ఈ దాడిని అడ్డుకోవాల్సిన పోలీసులే దుండగులను రక్షించడం మరింత శోచనీయం.. ఒక ఎమ్మెల్యే నివాసంపైనే ఇంత దారుణంగా దాడి జరిగిందంటే, ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటి? కాంగ్రెస్ మార్క్ పాలనకు వెంటనే నిదర్శనం. ఈ ఘటనపై తెలంగాణ డీజీపీ చర్యలు తీసుకోవాలి” అని హరీశ్ రావు డిమాండ్ చేశారు.