లిక్కర్ పాలసీ స్కామ్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఆరునెలల పాటు జైలుజీవితం గడిపిన ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ జైలు నుంచి విడుదలకానున్నారు. మద్యం …
All rights reserved. Designed and Developed by BlueSketch
లిక్కర్ పాలసీ స్కామ్లో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది. ఆరునెలల పాటు జైలుజీవితం గడిపిన ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ జైలు నుంచి విడుదలకానున్నారు. మద్యం …
సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి(72) కన్నుమూశారు. కొంతకాలంగా ఊపిరితిత్తుల సమస్యతో బాధపడుతున్నఆయన.. ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ ఈ రోజు(గురువారం) తుదిశ్వాస విడిచారు. ఆగస్టు 19న …
గాయకుడు మనో కుమారులపై పోలీసు కేసు
తన ఆడి కారుతో నాగ్పూర్లోని రాందాస్పేట ప్రాంతంలో పలు వాహనాలను ఢీకొట్టిన మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు చంద్రశేఖర్ బవాంకులే కుమారుడు పరారయ్యాడు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఘటనలో …
భారత్లో తొలి మంకీపాక్స్ (ఎంపాక్స్) కేసు నిర్ధారణ అయింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ సోమవారం ధ్రువీకరించింది. ఇటీవల ఓ ఆఫ్రికా దేశం నుంచి వచ్చిన వ్యక్తికి మంకీపాక్స్ …
భారత రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పునియా బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు. వచ్చే నెలలో జరిగే హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో వీరిద్దరూ కాంగ్రెస్ పార్టీ తరపున పోటీ చేయనున్నారు. …
పారిస్ పారాలింపిక్స్లో భారత అథ్లెట్లు పతకాల మోత మోగిస్తున్నారు. తాజాగా భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. క్లబ్ త్రో ఎఫ్51 ఈవెంట్లో ధరంబీర్ నైన్ స్వర్ణం పతకంతో …
పారాలింపిక్స్లో బుధవారం జరిగిన పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్ ఈవెంట్ లో భారత ఆర్చర్ హర్విందర్ సింగ్ బంగారు పతకం సాధించాడు. ఫైనల్లో పొలాండ్ అథ్లెట్ లుకాస్జ్ సిస్జెక్పై 6-0 …
పారిస్ వేదిక కొనసాగుతోన్న పారాలింపిక్స్-2024 లో తెలంగాణ అథ్లెట్ జీవాంజి దీప్తి అద్భుత ప్రదర్శన చేసింది. మహిళల 400 మీటర్ల టీ20 ఈవెంట్లో దీప్తి కాంస్య పతకాన్ని (Bronze medal) …
ఎయిరిండియా విమానానికి బాంబు బెదిరింపు.. అప్రమత్తమైన అధికారులు..