ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ యూఏఈ వేదికగా నేడు ప్రారంభం కానుంది. ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. తొలి మ్యాచులో బంగ్లాదేశ్తో స్కాట్లాండ్, రెండో మ్యాచులో పాకిస్థాన్తో శ్రీలంక …
All rights reserved. Designed and Developed by BlueSketch
ఐసీసీ మహిళల టీ20 వరల్డ్ కప్ యూఏఈ వేదికగా నేడు ప్రారంభం కానుంది. ఇవాళ రెండు మ్యాచులు జరగనున్నాయి. తొలి మ్యాచులో బంగ్లాదేశ్తో స్కాట్లాండ్, రెండో మ్యాచులో పాకిస్థాన్తో శ్రీలంక …
ములకపాడు హాస్పిటల్ క్రీడా మైదానంలో దుమ్ముగూడెం టాలెంట్ క్రికెట్ లీగ్ ను దుమ్ముగూడెం సిఐ అశోక్ తో కలిసి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన …
బంగ్లాదేశ్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ చివరి రోజు టీమిండియా బౌలర్లు చెలరేగారు. 26/2 ఓవర్ నైట్ స్కోరుతో ఇవాళ బ్యాటింగ్ ప్రారంభించిన బంగ్లాను 146 పరుగులకే కుప్పకూల్చారు. దీంతో …
ఖమ్మం జిల్లా మధిర మండల పరిధిలోని మర్లపాడు గ్రామ ప్రభుత్వ పాఠశాలకు చెందిన విద్యార్థినిలు సోమవారం ఖమ్మం జిల్లా కేంద్రంలో జరిగిన జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలలో పాల్గొని అత్యుత్తమ …
పారిస్ పారాలింపిక్స్లో భారత అథ్లెట్లు పతకాల మోత మోగిస్తున్నారు. తాజాగా భారత్ ఖాతాలో మరో రెండు పతకాలు చేరాయి. క్లబ్ త్రో ఎఫ్51 ఈవెంట్లో ధరంబీర్ నైన్ స్వర్ణం పతకంతో …
పారాలింపిక్స్లో బుధవారం జరిగిన పురుషుల వ్యక్తిగత రికర్వ్ ఓపెన్ ఈవెంట్ లో భారత ఆర్చర్ హర్విందర్ సింగ్ బంగారు పతకం సాధించాడు. ఫైనల్లో పొలాండ్ అథ్లెట్ లుకాస్జ్ సిస్జెక్పై 6-0 …
భారత స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ బయోపిక్ తెరకెక్కనుంది. ఆయన క్రీడా ప్రయాణాన్ని మూవీగా తీసుకురానున్నట్లు Tసిరీస్ అధికార ప్రకటన వెల్లడించింది. ఈ సినిమాలో యువరాజ్ సింగ్ అద్వితీయ క్రికెట్ …
శ్రీలంక క్రికెటర్ నిరోషన్ డిక్వెల్లాపై సస్పెన్షన్ వేటు పడింది. యాంటీ డోపింగ్ నిబంధనలను ఉల్లంఘించారని అతనిపై ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో అతడిని తక్షణమే సస్పెండ్ చేస్తూ శ్రీలంక క్రికెట్ …
ఒలింపిక్స్లో భారత్కు మరో పతకం
ముద్ర,సెంట్రల్ డెస్క్:- పారిస్ ఒలింపిక్స్లో టేబుల్ టెన్నిస్ ఈవెంట్లో భారత క్రీడాకారిణి ఆకుల శ్రీజ శుభారంభాన్ని ఇచ్చింది. ఆదివారం జరిగిన టేబుల్ టెన్నిస్ మహిళల సింగిల్స్ 64వ రౌండ్లో ఆకుల …