Friday, December 5, 2025
Home » చోరీ కేసులో నిందితుల అరెస్టు..

చోరీ కేసులో నిందితుల అరెస్టు..

0 comment

వేంపల్లెలో ఇటీవల సయ్యద్ నూర్జహన్ ఇంట్లో జరిగిన చోరీ కేసుకు సంబంధించి పట్టణానికి చెందిన జాఫర్, సాదక్లను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి రూ.4.80 లక్షలు విలువైన బంగారం, వెండి నగలు స్వాధీనం చేసుకున్నట్లు పులివెందుల డీఎస్పీ కేఎస్ వినోద్ కుమార్ తెలిపారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి నిందితులను జాఫర్, సాదిక్లను అరెస్టు చేశారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch