Wednesday, December 10, 2025
Home » ఈనెల 28న చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ప్రారంభం.. ఈ రైళ్ల రాకపోకల గురించి తెలుసుకోండి!-చెర్లపల్లి రైల్వే టెర్మినల్ డిసెంబర్ 28న ప్రారంభం ,తెలంగాణ న్యూస్ – News Watch

ఈనెల 28న చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ప్రారంభం.. ఈ రైళ్ల రాకపోకల గురించి తెలుసుకోండి!-చెర్లపల్లి రైల్వే టెర్మినల్ డిసెంబర్ 28న ప్రారంభం ,తెలంగాణ న్యూస్ – News Watch

by News Watch
0 comment
ఈనెల 28న చర్లపల్లి రైల్వే టెర్మినల్‌ ప్రారంభం.. ఈ రైళ్ల రాకపోకల గురించి తెలుసుకోండి!-చెర్లపల్లి రైల్వే టెర్మినల్ డిసెంబర్ 28న ప్రారంభం ,తెలంగాణ న్యూస్


రైళ్ల వివరాలు..

చర్లపల్లి టెర్మినల్‌ ప్రారంభమైన తర్వాత 50 రైళ్లు ఇక్కడి నుంచి రాకపోకలు సాగించనున్నాయి. ప్రతిరోజూ దాదాపు 50 వేల మంది ప్రయాణికులు రాకపోకలు సాగించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం చర్లపల్లి 26 రైళ్లు ఆగుతున్నాయి. వాటిలో ముఖ్యంగా కృష్ణా ఎక్స్‌ప్రెస్, గుంటూరు ఇంటర్‌సిటీ, కాగజ్‌నగర్‌ ఇంటర్‌సిటీ, మిర్యాలగూడ ఎక్స్‌ప్రెస్, పుష్‌-పుల్‌, శబరి ఎక్స్‌ప్రెస్, శాతవాహన, కాకతీయ ఎక్స్‌ప్రెస్, లింగంపల్లి, రేపల్లె ప్యాసింజర్‌, ఘట్‌కేసర్‌ ఎంటీఎస్ రైళ్లు ఉన్నాయి.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch