Wednesday, May 14, 2025
Home » గ్రూప్‌-1 మెయిన్స్‌కు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్

గ్రూప్‌-1 మెయిన్స్‌కు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్

0 comment

తెలంగాణలో గ్రూప్ వన్ పరీక్షకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గ్రూప్ వన్ కు ఇప్పుడు అడ్డంకులు తొలగిపోయాయి. మెయిన్స్ కు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ హైకోర్టు తీర్పు వెల్లడించింది. కొంతమంది విద్యార్థులు ఇటీవల జరిగిన గ్రూప్ – 1 ప్రిలిమ్స్ పరీక్ష రద్దు చేయాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాఖలైన రెండు పిటిషన్లపై ధర్మసనం విచారణ చేపట్టింది. హైకోర్టులో దాఖలైన రెండు పిటిషన్లను కొట్టివేస్తూ గ్రూప్ వన్ పరీక్షకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వం నిర్ణయించిన తేదీ నుంచి పరీక్షలు యథావిథిగా కొనసాగాలంటూ హైకోర్టు తీర్పు వెల్లడించడంతో టీజీపిఎస్సి ఈనెల 21వ తేదీ నుండి యథావిథిగా గ్రూప్ వన్ మెయిన్స్ నిర్వహించనున్నది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All rights reserved. Designed and Developed by  BlueSketch